Category: News

రెండో రోజుకు చేరిన బోడె రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’

అమరావతి: బీసీల న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ (BYCP) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధర్మ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ దీక్ష…

నివ్వెర‌ప‌రుస్తున్న‌ శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన

కృష్ణాజిల్లాలో ఇటీవ‌ల శ్రీచైతన్య విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ…