ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయాలి – టీజీయూఎస్ నేతలు
జగిత్యాల : రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలంటే ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల (పీఎస్ హెచ్ఎం) పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్లు ప్రభుత్వాన్ని…
